భత్యం 'కరువు'..!
భత్యం 'కరువు'..!
అందని మూడు ఏళ్ల బిల్లులు - అల్లాడుతున్న ఉద్యోగులు
అందని మూడు ఏళ్ల బిల్లులు - అల్లాడుతున్న ఉద్యోగులు
: ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడు ఏళ్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగులకు పెండింగ్లోనే ఉంది. ఈ రోజు, రేపు అంటూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుండడంపై వారు ఆందోళన చెందుతున్నారు. 2018 జూలై నుంచి ఈ డబ్బులు పెండింగ్లోనే ఉన్నాయి. వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. రెండున్నరేళ్లగా వారు ఓపిక పట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ముందడుగు పడకపోవడంతో వారు ఆందోళనకు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
0 Response to "భత్యం 'కరువు'..!"
Post a Comment