ఏపీ లో ఇంకా భయం లేదు... పిల్లల్ని పంపించండి

*🌷ఏపీ లో ఇంకా భయం లేదు... పిల్లల్ని పంపించండి!🌷*

*🌴విజయవాడ నిడమానూరు బడిలోని వసతులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ పరిశీలించారు.*



*🌴 రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో…అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.*

*🦋ఈనెల 23 నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తామని అన్నారు.*

*🌴కొన్ని పాఠశాలల్లో ఇంకా నాడు- నేడు పనులు పూర్తి కాలేదన్నారు.*

*🌴పెండింగ్​లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.*

*🦋కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి విద్యార్థికీ 3 మాస్కులు అందించామని వివరించారు.*

*🌴ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలని మంత్రి పిలుపునిచ్చారు.*

*🦋అన్ని పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ పూర్తైందన్నారు.*

*🌴కొవిడ్‌ నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ లో ఇంకా భయం లేదు... పిల్లల్ని పంపించండి"

Post a Comment