నేటి నుండి 8 వ తరగతి.ఎ రోజు ఎ ఎ తరగతులు పూర్తి వివరాలు...

**

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 23 నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

👉 *గత షెడ్యూల్‌ ప్రకారం 23 నుంచి 6,7,8 తరగతులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది.*
👉🏾*6,7 తరగతి విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.*

👉*ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తర్వాతతరగతులునిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.*

👉🏾*23 నుంచి పదో తరగతి విద్యార్థులకుప్రతిరోజు తరగతులు జరగనున్నాయి.*
సోమవారం....   8, 10
మంగళవారం....9,10
బుధవారం......  8,10
గురువారం......  9,10
శుక్రవారం......    8,10
శనివారం.....      9,10
.

.

*సోమవారం 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి*
Groupsలో post చేసే ఉపాధ్యాయులు 

8,9 తరగతుల time table
తెలియ జేస్తూ,

6,7 తరగతులు ప్రస్తుతం జరగవనీ

తెలియ చేయగలరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి నుండి 8 వ తరగతి.ఎ రోజు ఎ ఎ తరగతులు పూర్తి వివరాలు..."

Post a Comment