ఫ్యాష్టోతో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు విజయవంతం 21/11/2020 డిఇవో కార్యాలయాల పికెటింగ్ విరమణ
*
ఫ్యాష్టోతో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు విజయవంతం 21/11/2020 డిఇవో కార్యాలయాల పికెటింగ్ విరమణ పాఠశాల విద్యాశాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ గారితో ఫ్యాప్టో నాయకత్వం రోజులు పాటు నడిపించిన నాయకత్వం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చర్చల్లో పాఠశాల కమీషనర్ వి. చిన వీరభద్రుడు, జాయింట్ డైరెక్టర్ డి దేవానంద రెడ్డి గారలు పాల్గొన్నారు. 1) 567 లకు మాన్యువల్ కౌన్సెలింగ్ విషయంలో కొత్త సాఫ్ట్వేర్ పై డెమో అనంతరం అది ఫలప్రదం కాకపోతే మాన్యువల్ కౌన్సెలింగ్ చేస్తామన్నారు. 2) స్టేషన్ పాయింట్లపై ఉన్న సీలింగ్ 11ఏళ్ళవరకూ పెంచడానికి అంగీకరించారు. 3) సర్వీసు పాయింట్లు 31 ఏళ్ళకు ఇస్తారు. అంటే 15.5 4) ఛైల్డ్ ఇన్ఫో లో మీడియం మారిన విషయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకించి అప్పీలు ఇస్తే
Education minister తో సమావేశం సమాచారం*
1 స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ మీద సీలింగ్ ఎత్తివేత..గరిష్ఠంగా 11 సంవత్సరాలకు స్టేషను పాయింట్లు ఇస్తారు.
2.ఖాళీలు BLOCK చేసే విషయం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం ప్రకటిస్తాం.
3.హై స్కూల్స్ లో మీడియం మార్పు పరిశీలిస్తాం.
4.సర్వీసు పాయింట్స్ 0.5 ఉండేలా 31 సంవత్సరానికి 15.5 పాయింట్లకు సీలింగ్ ఉంటాయి.
5. కౌన్సిలింగ్ పై సులభమైన పద్దతిలో ఉండేలా 2015 లాగానే ముందు డెమో నిర్వహించి అందరూ అమోదం తెలిపిన పిదప ముందుకు వెళతాము అని తెలిపారు.
6.ఖాలీలు బ్లాక్ చేయడం అనేది మండలాలోని ఖాలీల ఆధారంగా ప్రపోసనేట్ గా బ్లాక్ చేస్తాం అని తెలిపారు.
7.రిటైర్ మెంట్ అయ్యే వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు ఇవ్వలేమని తెలిపారు.
8.03-11-2020 నాటి చైల్డ్ ఇన్పో ఆధారంగా నే హేతుబద్ధీకరణ జరుగుతుంది
రెండు తేదీల ఆధారంగా (29-2-2020)విద్యార్థుల సంఖ్య ను బట్టి రేషనలైజేషన్ చేయలేమని,లీగల్ సమస్యలు వస్తాయని స్పష్ట పరిచినారు.
9.అప్ గ్రెడేషన్ మరియు నెలవారీ పదోన్నతుల స్తానాలను ఖాలీ చూపించే విషయంలో కోర్టు సూచన ప్రకారం వెళతామని తెలిపారు.
🚩🚩🚩🚩🚩

0 Response to "ఫ్యాష్టోతో విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు విజయవంతం 21/11/2020 డిఇవో కార్యాలయాల పికెటింగ్ విరమణ"
Post a Comment