ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స: జగన్

నవంబర్‌ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.



వైద్య ఆరోగ్యశాఖలో నాడు- నేడుపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.


 హెల్త్‌ క్లీనిక్స్‌ వచ్చే వరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయని తెలిపారు.

 జనవరిలోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. కాలేజీల్లో గ్రీన్‌ బిల్డింగ్స్‌ ఉంటాయన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స: జగన్"

Post a Comment