ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స: జగన్
నవంబర్ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించాలని
అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖలో నాడు- నేడుపై జగన్
సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
హెల్త్ క్లీనిక్స్
వచ్చే వరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు
ఉంటాయని తెలిపారు.
జనవరిలోగా 16 కొత్త మెడికల్ కాలేజీలకు టెండర్లు పూర్తి
అయ్యాయని స్పష్టం చేశారు. కాలేజీల్లో గ్రీన్ బిల్డింగ్స్ ఉంటాయన్నారు.
0 Response to "ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స: జగన్"
Post a Comment