నవంబర్ 2 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్
పటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలు
రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను వివరించారు
0 Response to "నవంబర్ 2 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్"
Post a Comment