రెండేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ బంద్‌ పూర్తిగా నిలిపివేతపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

  రెండేళ్లుగా రూ.2వేల నోట్లను ముద్రించలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. వీటి ముద్రణ కోసం 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ముద్రణ కేంద్రాలకు ఎలాంటి 




దరఖాస్తును పంపలేదని స్పష్టంచేశారు. అయితే, రూ.2వేల నోట్ల ముద్రణను పూర్తిగా ఆపేయాలన్న నిర్ణయాన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని శనివారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 



మంత్రి సమాధానం ప్రకారం గత ఏడాది కాలంలో రూ.2వేల నోట్ల చెలామణి 16.74% మేర తగ్గింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " రెండేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ బంద్‌ పూర్తిగా నిలిపివేతపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం"

Post a Comment