టెన్త్ గ్రేడింగ్ పై* *కొనసాగుతున్న కసరత్తు
*📚✍టెన్త్ గ్రేడింగ్ పై*
*కొనసాగుతున్న కసరత్తు..✍📚*
*🌻ఆంధ్రప్రభ:* పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నా రు. కరోనా నేపథ్యంలో ఫలితాల అప్లోడింగ్ కూడా ఆలస్యం కానుంది. అయితే విధానపర నిర్ణయం తీసుకుంటే మిగతా ప్రక్రియ మొత్తం త్వరితగతిన పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి డా. సురేష్ ను స్పందించాలని కోరగా..విద్యార్థులు ఎవరికీ అన్యాయం జరగకూడదనే కొంత సమయం తీసుకుంటున్నామని తెలిపారు.ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత తనపై ఉందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "టెన్త్ గ్రేడింగ్ పై* *కొనసాగుతున్న కసరత్తు"
Post a Comment