టెన్త్‌లో పేపర్లు కుదిస్తూ ఉత్తర్వులు

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో పేపర్ల సంఖ్యను కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 



ఇప్పటి వరకు విద్యార్థులు 6 సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11 పేపర్లలో పరీక్షలు రాస్తున్నారు.



 అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న దృష్ట్యా జూలై 10 నుంచి నిర్వహించతలపెట్టిన పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.








 ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ శుక్రవారం ఉత్తర్వుల్చు జారీచేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్‌లో పేపర్లు కుదిస్తూ ఉత్తర్వులు"

Post a Comment