త్వరలో 3,795 వీఆర్వో పోస్టుల భర్తీ
త్వరలో 3,795 వీఆర్వో పోస్టుల భర్తీ
సీనియారిటీ ప్రాతిపదికన వీఆర్ఏల నుంచి ఎంపిక
ఈ ఏడాది జనవరి 1 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తవ్వాలి
* ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత తప్పనిసరి
* కలెక్టర్లకు రెవెన్యూ శాఖ అంతర్గత ఆదేశాలు
మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో 8,705 (గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివా లయాలు ఏర్పాటు చేసి వీఆర్వో (గ్రేడ్-2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్టైమ్) ప్రాతిపదికన వీఆ ర్వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియే షన్లు విజ్ఞప్తులు చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే సాను కూల ని తీసుకుంది. 8,795 వీఆర్వో పోస్టులను ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హ తలు ఉన్న వీఆర్ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతినిచ్చింది
. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఈ ఫైలును పక్కన పెట్టారు. గ్రామ రెవెన్యూ సహా యకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఉన్న అర్హతలపై సందిగ్ధతను తొలగిస్తూ, చిన్న సడలింపు ఇస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్త ర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి
సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్ఏలను వీఆ ర్వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరి పాలన ప్రధాన కమిషనర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే. ర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అను నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షర తుతో మినహాయింపు ఇచ్చింది.
0 Response to "త్వరలో 3,795 వీఆర్వో పోస్టుల భర్తీ"
Post a Comment