మొబైల్ ఫోన్ల ద్వారా వైద్య సిబ్బందికి వైరస్
మొబైల్ ఫోన్ల ద్వారా వైద్య సిబ్బందికి వైరస్ వ్యాపించే ప్రమాదముందని, ఆసుపత్రుల్లో వాటి వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని ఎయిమ్స్-రాయ్పుర్ వైద్యులు సూచించారు.
ఈ మేరకు డా,వినీత్కుమార్ పాఠక్ బృందం బీఎంజే గ్లోబల్ హెల్త్ పత్రికకు వ్యాసం అందిం చింది. "మొబైల్ ఫోన్లూ వైరస్ వాహకాలే.
వాటి ఉపరి తల భాగాలు అత్యంత ప్రమాదకరం. వాటిపై ఉండే వైరస్ నేరుగా మొహానికి, నోటికి, కళ్లకు అంటుకునే సిబ్బంది సగటున ప్రతి పదిహేను నిమిషాల నుంచి రెండు గంటలకు ఒకసారి ఫోన్లను వినియోగిస్తుంటారు. వారు తమ చేతులను ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా ఫోన్లను ముట్టుకోవడం ద్వారా వైరస్ మళ్లీమళ్లీ అంటు కునే ప్రమాదముంది.
ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఫోన్ల వాడకాన్ని తగ్గించుకోవాలి. వెంటనే తగిన జాగ్ర త్తలు పాటించాలి. ఫోన్లు, కంప్యూటర్ భాగాలను శుభం చేసుకోవడానికి అనువైన పారదర్శక కవర్షతో కప్పి వాటిని ప్రమాదముంది. తమ విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్య వాడుకుంటే మేలు” అని పాఠక్ బృందం పేర్కొంది. వ. న. అలి న. ఇల గారాల ల అల 5 అల 6 అభి రాధా లల 6 అలల ఈ
0 Response to "మొబైల్ ఫోన్ల ద్వారా వైద్య సిబ్బందికి వైరస్"
Post a Comment