9,11 సీబీఎ్‌సఈ విద్యార్థులకు మరో అవకాశం

న్యూఢిల్లీ, మే 14: సీబీఎ్‌సఈ పాఠశాలల్లో 9, 11వ తరగతులు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు మరోసారి పరీక్షలు రాసే అవకాశం దక్కింది. 



ఆయా పాఠశాలలు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తాయని సీబీఎ్‌సఈ ప్రకటించింది. 


కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఒక్కసారి మాత్రమే ఇలాంటి వెసులుబాటు కల్పించినట్లు సీబీఎ్‌సఈ కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "9,11 సీబీఎ్‌సఈ విద్యార్థులకు మరో అవకాశం"

Post a Comment