9,11 సీబీఎ్సఈ విద్యార్థులకు మరో అవకాశం
న్యూఢిల్లీ, మే 14:
సీబీఎ్సఈ పాఠశాలల్లో 9, 11వ తరగతులు ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోసారి
పరీక్షలు రాసే అవకాశం దక్కింది.
ఆయా పాఠశాలలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ
పరీక్షలు మళ్లీ నిర్వహిస్తాయని సీబీఎ్సఈ ప్రకటించింది.
కరోనా పరిస్థితుల
దృష్ట్యా ఈ ఒక్కసారి మాత్రమే ఇలాంటి వెసులుబాటు కల్పించినట్లు సీబీఎ్సఈ
కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
0 Response to "9,11 సీబీఎ్సఈ విద్యార్థులకు మరో అవకాశం"
Post a Comment