ఇంటర్‌' పూర్తిస్థాయి మూల్యాంకనం 18 నుంచి

ఇంటర్‌' పూర్తిస్థాయి
మూల్యాంకనం 18 నుంచి

: రాష్ట్రలో అయిదు జిల్లాల్లో గురువారం ప్రారంభమైన ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 18 నుంచి పూర్తిస్తా యిలో ప్రారంభం కానుంది. రెడ్‌ జోన్‌లో పత్రాల కోడింగ్‌కు గురువారం కొంతమంది కలెక్టర్లు అను మతించలేదు.


 ప్రస్తుతం జిల్లాకు ఒకటే మూల్యాం
కన కేంద్రం ఉండగా.. దీన్ని రెండు, మూడు కేంద్రా
లకు మార్చనున్నారు. 


ఎ జిల్లాకు అధ్యాపకులకు ఆ
జిల్లాలోనే దిద్దే అవకాశం కల్పించడంపై ఇంటర్‌
విద్యామండలి ఆలోచిస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్‌' పూర్తిస్థాయి మూల్యాంకనం 18 నుంచి"

Post a Comment