రాష్ట్రంలో నమోదైన మొత్తం 2205 పాజిటివ్

ఏపీలో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,628 శాంపిల్స్‌ని పరీక్షించగా 48 మంది కోవిడ్19 పాజిటివ్‌గా తేలారు.



 101 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం 2205 పాజిటివ్ కేసులకుగాను 1353 మంది డిశ్చార్జ్ కాగా, 49 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 803.



రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కర్నూల్‌లో 9, నెల్లూరులో 9, చిత్తూర్‌లో 8, విశాఖలో 2, గుంటూరు, కడప జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరుగా ఉన్నారు. తమిళనాడులోని కోయంబేడు నుంచి మొత్తం 31 మంది వచ్చారని బులెటిన్‌లో తెలిపారు. 




జిల్లాల వారీగా కేసుల వివరాలు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో నమోదైన మొత్తం 2205 పాజిటివ్"

Post a Comment