కారు లొ ఇద్దరు,బండి ఒకరు అనుమతి తాజా గా సడలింపులు..

రాష్ట్రలో వైద్యం వంటి అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలనే పోలీసులు రోడ్లపైకి అనుమతించనున్నారు



. నిత్యావ సర సరకులు కొనుగోలుకు కారు వంటి వాహనంలో driver తోపాటు, వెనుక సీటులో ఒకరికి, ద్విచక్ర వాహనంపై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. 


మిగి లిన అన్ని రకాల ప్యాసింజర్‌ వాహనాలు, వ్యక్తిగత వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు.


 లాక్‌డౌన్‌ మే ౪ వరకు అమలవుతుండగా, కేంద్రం కొన్ని సడ లింపులు ఇవ్వడంతో, తాజాగా రాష్ట్ర రవాణాశాఖ పలు మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. 


ఈ సందర్శంగా సరకు రవాణా వాహనదారులు రైతు లకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు తరలించేందుకు అధిక ధరలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కారు లొ ఇద్దరు,బండి ఒకరు అనుమతి తాజా గా సడలింపులు.."

Post a Comment