ఉద్యోగుల వేతనాల్లో కోత పై స్టే

ఉద్యోగుల వేతనాల్లో కోత పై  కేరళ హైకోర్టు  స్టే



 తిరువనంతపురం, ఏప్రిల్‌ 28: కేరళ ప్రభుత్వం ఆగస్టునెలవరకూ ఉద్యోగుల జీతాల్లో అరురోజుల జీతాన్ని కోత వేయాలని నిర్ణయిస్తూ జారీచేసిన ఉత్తర్వులపై కేరళ హైకోర్టు రెండునెలలపాటు స్టే ఉత్తర్వులు జారీచేసింది. 

ప్రభుత్వపరంగా వనిదేన్తున్న ఉద్యోగుల జీతాల్లో ప్రతినెలా ఆరురోజులపాటు కోతవిధించి వచ్చే ఐదునెలలపాటు అమలుచేస్తామని ప్రకటిం చింది. జస్టిన్‌ బెదుకురియన్‌ధామస్‌ ఆధ్యక్షతన ఉన్న bench విదారణవేస్తూ ఈ ఉత్తర్వులు అమలువీలులేదని పేర్కొన్నారు, కేవలం ఆర్థికవరమైన ఇబ్బుందులను మాత్రమే స్పష్థంచేసిందని, కొవిడ్‌-19  వల్ల వేతనాలు    



చెల్లింపులు  కష్ట మౌతుందని  వివరించిందని. ఆర్థిక కష్టాలు వేతనాలు చెల్లింపులకు ఒక కారణం కాకూడదని అందువల్లనే ఈ ఉత్తర్వులపై ఆరువారాలు స్టే మంజూరుచేన్తున్నట్లు వెల్లడించారు. ఏ ప్రయోజనాలకోసం. ఆయినా వేతనాల కోత వేయడం, లేదా నిలిపివేయడం అనేది ఒక ఆర్థిలావాదేవీని నిరాకరించినట్లేనని కోర్టు వెల్లడిం చింది. కేరళ వాటర్‌ అథారిటీ సిబ్బంది నంఛుం,కేరళ విద్యుత్‌ మజ్యుర్‌నంఘుం ఈ పిటిషన్‌ దాఖలుచేసాయి. రాజ్యాంగంలోని 300 ఎ ప్రకారం తమ  ఆస్తి హక్కు  పరిగణనలోనికి తీసుపని 


వేతనాలనుసైతం తమ  తమ హక్కు గా పరిగణించాలని అందువల్ల పూర్తి జీతభత్యాలు అందేటట్ను ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఏచట్టం కూడా ఉద్యోగుల వేతనాల్లో కోతవేయమని వ్రభుత్వానికి అధికారం ఇవ్వలేదని, ఉద్యోగులు స్వచ్చందంగా విరాళం రూపంలో ఇవ్వవచ్చని, వ్రస్తుతం ఇతర ర్యాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనునరిన్తున్నాయని వారు వాదించారు. అడ్వకేట్‌ జనరల్‌ సిపినుధాకరప్రసాద్‌ వ్రభుత్వం తరవున వాదిస్తూ వ్రభుత్వ ఉత్తర్వులు కేవలం వేతనాలు వెల్లింపులు వాయిదా

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగుల వేతనాల్లో కోత పై స్టే"

Post a Comment