కరోన కట్టడి కై రెడ్,ఆరంజ్,గ్రిన్ జోన్లు కేంద్రం ప్రతిపాదన చేసే అవకాశం. వీటి గురించి క్లుప్తం గా.
కరోన కట్టడి కై రెడ్,ఆరంజ్,గ్రిన్ జోన్లు కేంద్రం ప్రతిపాదన చేసే అవకాశం.
వీటి గురించి క్లుప్తం గా...
కరోనా కటడిపై రాష్రాలతో కేంద్రం సంప్రదింపులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని 3 జోన్లుగా విభజించే యోచనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో.
ప్రతిపాదన చేసే అవకాశం.
ఎప్రిల్ 15 తర్వాత మరో 2 వారాల పాటు కరోనాను ఎదుర్కోవడానికి .
నిబందనలు ప్రకటించనున్నదని మీడియా ద్వారా వార్తలు గుప్పుమంటున్నవి.
కరోనా కేసులు 15. కంటే ఎక్కువ నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన జోన్లలో ఎప్రిల్ 14 తరువాత పూర్తి స్థాయిలో లాక్డౌన్ అంక్షలు అమలులో ,
15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను అరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
వ్యవనాయ పను లకు అనుమతులు ఉంటాయి.
ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తిస్తారు. గ్రీన్ జోన్ల పరిధిలో సాధా రణ కార్యకలావాలకు అనుమతి ఉంటుంది.
కేంద్రం నేడో రేపో అధికారికంగా పూర్తి వివరాలను ప్రకటించ నున్నది. దీని ప్రకారం రాష్ట్రాలు నడుచుకోనున్నవి.
0 Response to "కరోన కట్టడి కై రెడ్,ఆరంజ్,గ్రిన్ జోన్లు కేంద్రం ప్రతిపాదన చేసే అవకాశం. వీటి గురించి క్లుప్తం గా."
Post a Comment