వైద్య–ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు
అమరావతి: కోవిడ్ –19 నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య–ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు:
సీఎం శ్రీ వైయస్.జగన్ నిర్ణయం
కోవిడ్ –19 నివారణలో ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న ఈ శాఖల సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని నిర్ణయం
కరోనా వైరస్ నివారణకు వారుచేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్న సీఎం శ్రీ వైయస్.జగన్
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని నిర్ణయం
ఉన్నతాధికారులకు తన నిర్ణయాన్ని వెల్లడించిన సీఎం శ్రీ వైయస్.జగన్
0 Response to " వైద్య–ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు"
Post a Comment