మధ్యాహ్న భోజనంపై నేడు సమీక్ష
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా అనంతరం తలెత్తిన పరిస్థితులు, మధ్యాహ్న భోజనం, సర్వే శిక్ష అభియాన్ పథకాల అమలుపై
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ మంగళవారం అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో చర్చించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు
ఉన్న లోటుపాటులను తెల్సుకొని మరింత బలోపేతం కు శ్రీకారం చుట్టనున్నరు.
ఇది ప్రాముఖ్యత నోచుకోనున్నది.
0 Response to "మధ్యాహ్న భోజనంపై నేడు సమీక్ష"
Post a Comment