విద్యా దీవెనకు రూ.945 కోట్లు విద్యా దీవెనకు రూ.945 కోట్లు , అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.945 కోట్ల బోధ నారుసుములు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీ కరించింది. ఈ మేరకు బడ్జెట్ విడుదలకు అను మతిస్తూ ఆర్థిక శాఖ శనివారం రాత్రి ఉత్త ర్వులు జారీ చేసింది. Share on FacebookTweet on TwitterPlus on Google+ SUBSCRIBE TO OUR NEWSLETTER
0 Response to "విద్యా దీవెనకు రూ.945 కోట్లు"
Post a Comment