విద్యా దీవెనకు రూ.945 కోట్లు

విద్యా దీవెనకు రూ.945 కోట్లు


, అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.945 కోట్ల బోధ నారుసుములు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీ కరించింది.

 ఈ మేరకు బడ్జెట్‌ విడుదలకు అను మతిస్తూ ఆర్థిక శాఖ శనివారం రాత్రి ఉత్త ర్వులు జారీ చేసింది. 




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యా దీవెనకు రూ.945 కోట్లు"

Post a Comment