నేటి కోవిడ్‌ 19 కేసుల వివరాలు

నేటి కోవిడ్‌ 19 కేసుల వివరాలు:

9 రాష్ట్రంలో నిన్న సాయంత్రం 7 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్‌19 పరీక్షల్లో కృష్ణ
లో 3, కర్నూల్‌ లో 3, పశ్చిమ గోదావరి లో 3కేసు లు నమోదయ్యాయి .

9 కొత్తగా నమోదైన 9 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 534కి
పెరిగింది.

9 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 534 పాజిటివ్‌ కేసు లకు గాను 20 మంది డిశ్చార్ట్‌ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి కోవిడ్‌ 19 కేసుల వివరాలు"

Post a Comment