నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు
నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు: 9 రాష్ట్రంలో నిన్న సాయంత్రం 7 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కృష్ణ లో 3, కర్నూల్ లో 3, పశ్చిమ గోదావరి లో 3కేసు లు నమోదయ్యాయి . 9 కొత్తగా నమోదైన 9 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 534కి పెరిగింది.
9 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 534 పాజిటివ్ కేసు లకు గాను 20 మంది డిశ్చార్ట్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500.
0 Response to "నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు"
Post a Comment