రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి
శుక్రవారం నమోదైన కేసులు 15
రాష్ట్రంలో తొలి కరోనా మరణం
: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి చేరింది.
గురువారం రాత్రికి 149గా ఉన్న ఈ సంఖ్య శుక్రవారం మరో 15 కేసులతో 164కి పెరిగింది.
, పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు.
.
పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి ముమ్మరంగా పారిశుధ్య పనులు చేస్తున్నారు.
విదేశీ ప్రయాణికులు, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో కాంటాక్ట్ అయిన వారిని హోం ఐసొలేషన్లో ఉంచి, వారిని బయటకు రాకుండా పహారా కాస్తున్నారు.
0 Response to "రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి"
Post a Comment