రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి

శుక్రవారం నమోదైన కేసులు 15 

రాష్ట్రంలో తొలి కరోనా మరణం

: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరింది.

గురువారం రాత్రికి 149గా ఉన్న ఈ సంఖ్య శుక్రవారం మరో 15 కేసులతో 164కి పెరిగింది.

, పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.

.

పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి ముమ్మరంగా పారిశుధ్య పనులు చేస్తున్నారు.

విదేశీ ప్రయాణికులు, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి, వారిని బయటకు రాకుండా పహారా కాస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి"

Post a Comment