బ్రేకింగ్: ఏపీలో మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.



జిల్లాల వారిగా కరోనా పాజిటివ్‌ కేసులు:- 

నెల్లూరు-32

కృష్ణా-23

గుంటూరు-20

కడప-19

ప్రకాశం-17

పశ్చిమ గోదావరి-15

విశాఖపట్నం-14

తూర్పుగోదావరి-09 

చిత్తూరు-09

అనంతపురం-02 

కర్నూలు - 01 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బ్రేకింగ్: ఏపీలో మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు"

Post a Comment