రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 



రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి డా.అర్జా శ్రీకాంత్‌ బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి చేరింది



జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇవీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి"

Post a Comment