రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి
అమరావతి: ఏపీలో కరోనా
పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
రాత్రి 7 గంటల తర్వాత 24
పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ బులెటిన్ విడుదల
చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇవీ
0 Response to " రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి"
Post a Comment