రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016
★ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడి.
కొత్తగా నమోదైన కేసుల్లో..
★ *కృష్ణా జిల్లా 25,*
★ కర్నూలు 14,
★ అనంతపురం 5,
★ కడప జిల్లా 4,
★ నెల్లూరు 4,
★ గుంటూరు 3
★ తూర్పుగోదావరి 3,
★ శ్రీకాకుళం 3 కేసులు నమోదు.
★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016* కి చేరింది.
★ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
★ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో ఇవాళ 3 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడి.
★ ఇప్పటి వరకూ 171 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 31 మంది మృతి చెందారు.
★ ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు.
0 Response to "రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016"
Post a Comment