రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016



★ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

★ గడిచిన 24 గంటల్లో *కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు* నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడి. 

కొత్తగా నమోదైన కేసుల్లో..
★ *కృష్ణా జిల్లా 25,*
★ కర్నూలు 14, 
★ అనంతపురం 5,
★ కడప జిల్లా 4, 
★ నెల్లూరు 4, 
★ గుంటూరు 3 
★ తూర్పుగోదావరి 3, 
★ శ్రీకాకుళం 3 కేసులు నమోదు.

★ దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016* కి చేరింది.

★ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

★ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో ఇవాళ 3 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడి. 

★ ఇప్పటి వరకూ 171 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 31  మంది మృతి చెందారు. 

★ ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు.



★ జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య *1016"

Post a Comment