ఆధార్- పాన్ అనుసంధానం గడువు పెంపు
ఆధార్- పాన్ అనుసంధానం గడువు పెంపు*
★ కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
★ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ఆధార్ పాన్ అనుసంధానం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.
★ టీడీఎస్ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9శాతానికి తగ్గించడంతో పాటు వివాద్ సే విశ్వాస్ పథకం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.
★ పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో 10శాతం అదనపు రుసుం ఉండదన్నారు.
★ మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు సైతం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు నిర్మలాసీతారామన్ స్పష్టంచేశారు
★ కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
★ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ఆధార్ పాన్ అనుసంధానం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.
★ టీడీఎస్ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9శాతానికి తగ్గించడంతో పాటు వివాద్ సే విశ్వాస్ పథకం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.
★ పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో 10శాతం అదనపు రుసుం ఉండదన్నారు.
★ మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు సైతం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు నిర్మలాసీతారామన్ స్పష్టంచేశారు
0 Response to "ఆధార్- పాన్ అనుసంధానం గడువు పెంపు"
Post a Comment