అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు
ఈనాడు డిజిటల్, అమరావతి: రా
వేసవి దృష్ట్యా ఆంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో
ప్రభుత్వం మార్చులు చేసింది. మార్చి 15
నుంచి జూన్ 15 వరకు అంగన్వాడీ కేంద్రా
లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం
8 గంటల వరకు నిర్వహించాలని మహిళాశీశు
సంక్షేమశాఖ అధికారులు అదేశించారు. ట్రీ
స్కూలును ఉదయం 8 గంటల నుంచి 11
గంటల వరకు మాత్రమే నిర్వహించాలని
సూచించారు. గుడ్డు/స్నాక్స్ ఉదయం 8:00
ఇవ్వాలని పేర్కొన్నారు. మధ్యాహ్న ష్టం
న్య 11 గంటలకు ఆదేశించారు.
దృష్ట్యా సరిపడ మోతాదులో న న
ప్యాకెట్లు, సురక్షిత తాగునీరు తప్పనిసరిగా
అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ
చేశారు. అంగన్వాడీ కేంద్రాలు మూత వేయ
కుండా మే 1 నుంచి 15 వరకు, మే 15 నుంచి
$1 వరకు రెండు విడతలుగా ఆంగన్వాడీ కార్య
కర్తలు, ఆయాలు వేసవి నెలవులు తీసుకునేలా
సర్దుబాటు చేసుకోవాలని సూచించారు
0 Response to "అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు"
Post a Comment