కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు4%DA పెంపు
*🌹కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు4%DA పెంపు*
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కశుభవార్త వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పెన్షనర్లకు 4శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏను ఈ నెల నుంచి చెల్లిస్తామని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు డీఏను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది
0 Response to "కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు4%DA పెంపు"
Post a Comment