15 నుంచి ఒంటిపూట బళ్లు
అమరావతి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని
పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి.
ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలన్నీ 2019-20
విద్యావిషయక క్యాలెండర్ మేరకు ఒంటిపూట నడుస్తాయి. ఒకటి నుంచి పదో తరగతి
వరకు ఉదయం 7.45 గం. నుంచి 12.30 గం.వరకు తరగతులు పెడతారు.
ఏప్రిల్ 24
నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి
0 Response to "15 నుంచి ఒంటిపూట బళ్లు"
Post a Comment