15 నుంచి ఒంటిపూట బళ్లు

అమరావతి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి.




 ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలన్నీ 2019-20 విద్యావిషయక క్యాలెండర్‌ మేరకు ఒంటిపూట నడుస్తాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45 గం. నుంచి 12.30 గం.వరకు తరగతులు పెడతారు. 



ఏప్రిల్‌ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "15 నుంచి ఒంటిపూట బళ్లు"

Post a Comment