నేడు విద్యార్థులతో* *ప్రధాని ‘పరీక్షా పే చర్చా

*📚✍నేడు విద్యార్థులతో*
 *ప్రధాని ‘పరీక్షా పే చర్చా’✍📚*

*🌻దిల్లీ:* ప్రధాని మోదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు జరిగే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, 




అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని విలువైన సూచనలను విద్యార్థులతో పంచుకోనున్నారు. దిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో 


నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అద్యాపకులు పాల్గొంటారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు విద్యార్థులతో* *ప్రధాని ‘పరీక్షా పే చర్చా"

Post a Comment