నేడు విద్యార్థులతో* *ప్రధాని ‘పరీక్షా పే చర్చా
*📚✍నేడు విద్యార్థులతో*
*ప్రధాని ‘పరీక్షా పే చర్చా’✍📚*
*🌻దిల్లీ:* ప్రధాని మోదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు జరిగే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు,
అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని విలువైన సూచనలను విద్యార్థులతో పంచుకోనున్నారు. దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో
నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అద్యాపకులు పాల్గొంటారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "నేడు విద్యార్థులతో* *ప్రధాని ‘పరీక్షా పే చర్చా"
Post a Comment