పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
దిల్లీ: 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తున్న కేంద్రం ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు వీళ్లే..
జగదీశ్ లాల్ అహుజా (పంజాబ్) - సామాజిక సేవ
జావేద్ అహ్మద్ తక్ (జమ్మూకశ్మీర్) - దివ్యాంగ బాలల సంక్షేమం
మహ్మద్ షరీఫ్ (ఉత్తర్ప్రదేశ్) - సామాజిక సేవ
తులసి గౌడ (కర్ణాటక) - సామాజికసేవ, పర్యావరణం
సత్యనారాయణ్ (అరుణాచల్ప్రదేశ్) - సామాజిక సేవ, విద్యా విభాగం
అబ్దుల్ జబ్బార్ (మధ్యప్రదేశ్) - సామాజిక సేవ
ఉషా కౌమర్ (రాజస్థాన్) - పారిశుద్ధ్యం
పోపట్రావ్ పవార్ (మహారాష్ట్ర) - సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హజబ్బా (కర్ణాటక) - సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్ మండల్ (బంగాల్) - వైద్య, ఆరోగ్యం
రాధామోహన్, సంభవ్ సే సంచయ్ (ఒడిశా) - సేంద్రియ వ్యవసాయం
కుశాల్ కన్వర్ (అసోం) - పశువైద్యం
సుందరవర్మ (రాజస్థాన్) - పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటీ సయూ (మేఘాలయా) - సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం
0 Response to "పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం"
Post a Comment