Ammavadi cm live program

చిత్తూరు (జిల్లా సచివాలయం): అమ్మఒడి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చిత్తూరుకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను జిల్లా పాలనాధికారి నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు.

ఉదయం 9 గంటలకు : గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరుతారు.

10.15కు : రేణిగుంట విమానాశ్రయం

10.30కు : ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు పయనం

10.50కు : చిత్తూరు మెసానిక్‌ మైదానంలో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు

11.00కు : హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరుతారు

11.15కు : పీవీకేఎన్‌ కళాశాలకు చేరుకుంటారు

11.35వరకు : స్టాల్స్‌ సందర్శిస్తారు

11.40కు : అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు




11.45కు : అమ్మఒడి కార్యక్రమం వేదికపైకి చేరుకుంటారు. పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో మాట్లాడుతారు

CLICK HERE TO LIVE



CLICK HERE TO LIVE 2

1.45కు : సభా వేదిక నుంచి బయలుదేరుతారు

2.00కు : మెసానిక్‌ మైదానంలో హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

2.10కు : హెలికాప్టర్‌లో రేణిగుంటకు పయనం

2.30కు : రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు

2.35కు : ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Ammavadi cm live program"

Post a Comment