అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ సభ్యులను గురువారం ప్రభుత్వం
నియమించింది. ఇండిపెండెంట్ నామినేటెడ్ సభ్యులుగా ముగ్గురు
నియామకమయ్యారు.
రిటైర్డ్ ఐపీఎస్ డిటి.నాయక్, సిఎన్.గోపీనాథ్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్
మన్మోహన్ సింగ్లను ప్రభుత్వం నియమించింది.
0 Response to " ఏపీ భద్రతా కమిషన్ సభ్యుల నియామకం"
Post a Comment