ఏపీ భద్రతా కమిషన్ సభ్యుల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ సభ్యులను గురువారం ప్రభుత్వం నియమించింది. ఇండిపెండెంట్ నామినేటెడ్ సభ్యులుగా ముగ్గురు 



నియామకమయ్యారు. రిటైర్డ్ ఐపీఎస్ డిటి.నాయక్, సిఎన్.గోపీనాథ్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్‌లను ప్రభుత్వం నియమించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీ భద్రతా కమిషన్ సభ్యుల నియామకం"

Post a Comment