మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లుల కోసం కేంద్రీక్సృత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడం


పై సూచిక 1 లోని ఆదేశాలను అనుసరించి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లుల కోసం



కేంద్రీక్సృత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడం జరిగినది. ఏ.పి.సి.ఎఫ్‌.ఎస్‌.ఎస్‌ యొక్క సహకారంతో ఈ విధానములో అన్ని బిల్లులు చెల్లింపు జరుగుతున్నది. పై సూచిక 2లోని ఆదేశాలను అనుసరించి వంట ఖర్చు మరియు గౌరవవేతనానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు అధికారాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించడం జరిగినది, ఈ విధానంలో బిల్లుల చెల్లింపు విజయవంతముగా జరుగుతున్నది. పై విధానములను నిశితముగా పరిశీలించిన పిదప కోడి గుడ్డు బిల్లుల క్లియరెన్స్‌ ప్రక్రియను వేగవంతం చేయడానికి, గుడ్ల సరఫరాకు సంబంధించి బిల్లుల చెల్లింపు విధానమును కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించుటకు నిర్ణయించడమైనది. జిల్లా విద్యాశాఖాధికారులందరికీ తెలిజేయునది ఏమనగా ఎన్‌.ఐ.సి సహాయంతో ఎం.డి.ఎం పథకం కోసం ఉద్దేశించిన మొబైల్‌ యాప్‌లో కోడి గుడ్ల సరఫరా, వినియోగం మరియు అవసరాలకు సంబంధించిన డేటా సేకరణ కోసం అవసరమైన మార్పులు చేయడం జరిగినది. తదనుగుణముగా జిల్లా విద్యాశాఖాధికారులు/ మండల విద్యాశాఖాధికారులు/
CLICK HERE TO DOWNLOAD GUIDELINES
ఉపవిద్యాశాఖాధికారులు/ ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది చర్యలను వెంటనే అమలు పరచవలసినదిగా

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లుల కోసం కేంద్రీక్సృత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడం"

Post a Comment