విద్యాలయాల్లో తనిఖీలు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌ * పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ

 విద్యాలయాల్లో  తనిఖీలు
 సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌
* పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ

సాక్షి అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల స్థితిగ
తులను అంచనా వేయడానికి త్వరలో విసృతంగా తనిఖీలు చేయను
న్నామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఈవో


ఆలూరు నాంబశివారెడ్డి తెలివారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విజయవాడ దగ్గర అ టంలన్‌ పాఠశాల విద్య కమిషనరేట్లో కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ రెడ్డి కాంతారావు అధ్యక్షతన మొదటి సమావెశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఫీజు నియంత్రణతో పాటు కీలకమైన అంశాలపై కమిషన్‌ సభ్యులు సు, ద్నీర్ణంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆమేరకు... కమిషన్‌ సభ్యులు బృందాలుగా ఎర్పడి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పాఠశా లలను, జూనియర్‌ కళాశాలలను విసృతంగా తనిఖీ చేసి, పనితీరును బట్టి గ్రేడింగ్‌ ఇస్తారు. ప్రైవేట్‌ పాఠశాలల ఫిజుల నియంత్రణ కోసం కమిషన్‌ కసరత్తు చేస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను తెలుసుకోవడానికి గ్రీవెన్స్‌ సెల్‌ను ఎర్పాటు చేస్తారు. సమావెశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ విజయ శారదా రెడ్డి, సభ్యులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యాలయాల్లో తనిఖీలు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌ * పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ"

Post a Comment