పంచాయతీ ఎన్నికలపై హైకోర్సకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

జనవరిలో రిజ ర్వేషన్లు
ఖరారు చేస్తాం

మార్చి చివరికి ఎన్నికలు వూర్తి చేస్తాం
పంచాయతీ ఎన్నికలపై highcourt కు
నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

విచారణ జనవరి 3కు వాయిదా

ఈనాడు, అవురావతి;: గ్రామ
పంచాయతీల పునర్నిర్మాణం, రిజర్వేష
నను 2020 జనవరి మొదటి వారానికి
పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకో
ర్హుకు నివేదించింది. జనవరి 10న రాష్ట్ర
ఎన్నికల కమిషన్‌ ముందు ఆ వివరాల్ని
ఉంచుతామని పేర్కొంది. మార్చి 31
నాటికి ఎన్నికలు పూర్తి (మిగతా 2లో)


జనవరిలో
రిజర్వేషన్లు

(మొదటి పేజీ తరువాయి)
చేస్తామని తెలిపింది. ఆ వివరాల్ని పరిగణనలోకి
తీసుకున్న ధర్మాసనం పురోగతిని పరిశీలించేం
దుకు విచారణను జనవరి కు వాయిదా
వేసింది. High court ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌
జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన
ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు


జారీచేసింది. రాష్ట్రంలోని 12,15 గ్రామ పంచా యతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది తాండ యోగేష్‌, ఏవీ గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్త దాఖలు చేసిన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం HighCourt విచారణ జరిపింది. దాఖలు బేనీన సాహ్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతేడాదిలో హైకోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వ హించకపోవడంపై వివరణ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీలం సాహ్ని హైకోర్భలో ప్రమాణపత్రం దాఖలు చేశారు. ఎన్ని కల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఖరారు చేస్తాం ముందస్తు చర్యలు, షెడ్యూల్‌ వివరాల్ని అందులో పొందుపరిచారు. అవి.. గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం, రిజ ర్వేషన్ల ఖరారు ప్రక్రియ 2020 జనవరి మొదటి వారానికి ఇ పూర్తి చేస్తాం. ఇ] రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రిజర్వేషన్ల వివ రాల్ని 2020 జనవరి 10 నాటికి సమర్పిస్తాం. | ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపేందుకు పరి పాలనా యంత్రాంగాన్ని బదిలీ/పునఃస్థాపన 20%) ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేస్తాం. ౧] రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది నియామకం, గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు 21020 ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతుంది. _] పోలింగ్‌ అధికారులు, టో. శిక్షణ, ఎన్ని కల సామగ్రి సమకూర్చుకోవడం, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, బ్యాలెట్‌ పెట్టెల సిద్ధం చేసుకో వడం, శాంతిభద్రతల సంరక్షణ కోసం భద్రతా సిబ్బంది నియామకం, శిక్షణ, రవాణా సదుపా యాల ఏర్పాట్లు 2020 ఫిబ్రవరి 22న పూర్తి చేస్తా మని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పంచాయతీ ఎన్నికలపై హైకోర్సకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం"

Post a Comment