అమ్మ బడి.. అమలుకు ready

  

తేదీల వారీగా అమలు కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది.


త్‌ే నుంచి ఇంట ర్మీడియట్‌ వరకూ చదువుతున్న ని జి చేజ్యాల కుటుం
బాల విద్యార్థుల తల్లులు, గుర్తింపు పొందిన సంరక్షకులకు కుల, మత,
ప్రాంత, వివక్ష లేకుండా రూ.15 వేలు చొప్పున వార్షిక ఆర్థిక
సహాయం అందించాలన్నది ప్ర సమత్వ లక్ష్యం. దాని అమలుకు పలు
నిర్దేశాలతో ఉత్తర్వులు జారీ చే . ఆ వివరాలు ఇలా ఉన్నాయి

చైల్ళఇన్‌ఫో అప్‌డేట్‌... ; యూడైస్‌ కోడ్‌ కలిగిన పాఠశాలల్లో ప్రవేశం
పొందిన విద్యార్థుల జాబితాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైల్స్‌ఇన్‌పోలో
పొందుప రిచారు. ఈ వివరాలను పతి విద్యాసంస్థ ఉన్నతాధికారి
క్షుజ్జంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలి. బదిలీ అయిన "విద్యార్థుల
సమాచారం తొలగించి, బదిలీ అయిన పాఠశాలలకు పంపాలి. వేరే
పాఠశాల నుంచి వచ్చిన వారుంటే ఆ విద్యార్థి వివరాలను గత విద్యా
సంస్థ నుంచి ఆధార్‌ నెంబరు ద్వారా సంగ్రహించాలి. వైల్స్‌ఇన్‌ఫోన ను
అప్‌డేట్‌ చేసిన తరువాత ఆ సమాచారాన్ని రాష్టస్థాయిలోన్‌ 1 ఏపీఆన్‌
లైన్‌ వారు ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌కు అందిస్తారు.



అ ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా తమకు అందిన ఛైల్స్‌ఇన్‌ఫోను ఏపీసీఎఫ్‌
ఎస్‌ఎస్‌ వారు రేషన్‌ కార్డుల జాబితాతో -మ్రిగతా 7లో




అమ్మ బడి.. అమలుకు ready!

(మొదటిపేజీ తరువాయి) ప్రజాసాధికార
సర్వే సమాచారంతో సరిపోల్చి విద్యార్థి వారీగా
తెల్లరేషన్‌కార్డులో ఉన్న తల్లుల, సంరక్షకుల వివ
రాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని ఏపీ
సీఎఫ్‌ఎస్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా ప్రకటిస్తారు. ఈ
కార్యక్రమం నవంబరు 21వ తేదీ నాటికి పూర్తి
చేసి ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ వారు ప్రతి ప్రధానోపా
ధ్యాయుడికి లాగ్‌ఇన్‌ఐడీ, పాస్‌వర్డ్‌ అందజే
స్తారు. తెల్లరేషన్‌కార్డు వివరాలు కలిగిన తల్లుల,
సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్ధుల
జాబితా, తెల్లరేషన్‌ కార్డు వివరాలు లేని తల్లుల,
సంరక్షకుల వివరాలతో కూడుకున్న విద్యార్ధుల
జాబితా, ఆధార్‌ నెంబరు, ఆధార్‌ నమోదు
నెంబరు లేని విద్యార్థుల జాబితా మొత్తంగా
మూడు ప్రొఫార్మాలలో విద్యా, సంక్షేమ సహాయ
కుని లాగిన్‌కు నవంబరు 24వ తేదీ నాటికి
పంపాలి.

(గ్రామ స్థాయిలో వివరాల సేకరణ, (ధ్రువీకరణ
అ గ్రామ సచివాలయాల్లోని విద్యా, సంక్షేమ
సహాయకుడు తనకు ్రధానోపాధ్యాయుడి
ద్వారా అందిన సమాచారంలో మొదటి ఫార్మా
ట్‌ను ఒక ప్రింటు తీసుకొని గ్రామ సచివాలయం
నోటీసు బోర్డులో నవంబరు 25వ తేదీలోగా ప్రక
టించాలి. ఆ ప్రకటనపై గ్రామస్థులకు ఏవైనా
అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజే సేందుకు
మూడు రోజుల గడువు ఇవ్వాలి.

అ విద్యా, సంక్షేమ సహాయకుడు ప్రధానోపాధ్యా
యుడి ద్వారా తనకు అందిన రెండో, మూడో
ఫార్మట్లను సంబంధిత గ్రామ వాలంటీర్లకు
అందజేయాలి. వారు సమాచారాన్ని ధ్రువీకరిం
చుకోవాలి. ఇతర మండలాలకు చెందిన సమా

చారం అయితే మండల విద్యాధికారులకు అంద
జేయాలి. గ్రామ సచివాలయం నుంచి, సీఆ
నుంచి అందిన సమాచార హార్డ్‌కాపీలను పాఠ
శాల హెచ్‌ఎం, ఎంఈవోలు డిసెంబరు 5వ తేదీ
నాటికి పూర్తిగా అప్‌డేట్‌ చేయాలి.

75 శాతం హాజరు నమోదు

పాఠశాలల పునః ప్రారంభం నుంచి, విద్యార్థి
పాఠశాలలో చేరిన తేదీ నుంచి నవంబరు 80వ
తేదీ దాకా పాఠశాల పనిదినాల్లో 5 శాతం
హాజరు అయి ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలి.
ఈ హాజరు లెక్కకట్టేటప్పుడు వీలైనంత విద్యార్థి
పక్షంగా ఉండాలి. ప్రత్యేక అవసరాలు గల
పిల్లలు (సీడబ్లూ్యూఎస్‌ఎన్‌) విషయంలో 5
శాతం హాజరును పరిశీలించాల్సిన అవసరం
లేదు.

మునొయిదా జూబితా నీద్ధం చేయడం

ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అయిన సమాచారం,
విద్యార్థుల హాజరు ప్రకారం అర్హులైన తల్లుల,
సంరక్షకుల వివరాలను పరిశీలించి సంబంధిత
ప్రధానోపాధ్యాయుడు ముసాయిదా జాబితాను
డిసెంబరు 8వ తేదీ నాటికి రూపొందించి
సంబంధిత గ్రామ సచివాలయంలోని విద్యా,

పూర్తిన్థాయిలో అమలు చేస్తాం

జగనన్న అమ్మఒడి అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధి _
విధానాలను పక్కాగా పూర్తిస్థాయిలో అమలుచేస్తాం. విజయవంతంగా ప్రతి
ఆర్థిక సహాయం అందించేలా, ఎలాంటి లోపాలు ,
తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. బైల్డ్‌ఇన్‌ఫో అప్‌డేట్‌ ప్రక్రియ ఆదివారం
హెచ్‌ఎంలు, సీఆర్బీలు, ఇతర సిబ్బంది అందరూ ఈ క్రతు

వులో భాగస్వాములవుతున్నారు. - శ్రైలజ, జిల్లా విద్యాశాఖాధికారి

పిల్లవాడి తల్లికి రూ.15 వేలు

ప్రారంభించాం.

సంక్షేమ. సహాయకుని లాగిన్‌కు పంపించాలి.
వారు గ్రామస్థాయిలో డిసెంబరు $న ఆ జాబితా
ప్రకటించాలి. మూడు రోజుల్లో అభ్యంతరా
లుంటే తెలపవచ్చు. ఆ జాబితాను డిసెంబరు
15 నుంచి 18వ తేదీ లోగా గ్రామసభ ముందు
పెట్టి ఆమోదం పొందాలి. ఆమోదిత జాబితా
లను గ్రామ సచివాలయ సహాయకుడు హెచ్‌
ఎంకు డిసెంబరు 20వ తేదీన అందజేయాలి.
హెచ్‌ఎం సంబంధిత ఎంఈవో ద్వారా డీఈవోకు
డిసెంబరు జివ తేదీలోగా అందజేయాలి.
డీఈవో 24వ తేదీకి జిల్లా కలెక్టర్‌ ఆమోదానికి
సమర్పించాలి.
అమ్మది నహాయ కేంద్రం పర్పాటు
నిర్దేశించిన విధి విధానాల ప్రకారం చర్య
సక్రమంగా చేపడుతున్నదీ లేనిదీ ఎప్పటికప్పు
పర్యవేక్షించడం కోసం, ఈ ప్రక్రియలో ఎప్పటీ
ప్పుడు తలెత్తే సందేహాలను సత్వరమే నివృత్తి
చేయడం కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాల
యంలో 24 గంటలూ ప్రాతిపదికన సహాయ
కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాన్ని
పర్యవేక్షించి సక్రమంగా అమలు చేయడానికి
జిల్లాకు ఒకరు చొప్పున రాష్ట్రస్థాయి అధికారు
లను పరిశీలకులుగా నియమించారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మ బడి.. అమలుకు ready"

Post a Comment