7 ప్రశ్నల తొలగింపు.. 10 ప్రశ్నల ఆప్షన్ల మార్పు
- గ్రూప్-2 మెయిన్స్ రివైజ్డ్ కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈ
ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్(ఆన్లైన్)
పరీక్షలకు సంబంధించిన ‘రివైజ్డ్ కీ’ని ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల
చేసింది.
‘ప్రాథమిక కీ’లో ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు, ఆప్షన్లపై వచ్చిన
అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ... మొత్తం మీద 17 మార్పులను సిఫారసు
చేసింది. ప్రశ్నపత్రాల్లోని 7 ప్రశ్నలను
తొలగిచడంతో పాటు, 10 ప్రశ్నలకు
సంబంధించిన ఆప్షన్లలో మార్పులను సిఫారసు చేసింది. వీటిపై అభ్యంతరాలను
అభ్యర్థులు ఈ నెల 26లోగా పంపించాలని ఏపీపీఎస్సీ కోరింది
0 Response to " 7 ప్రశ్నల తొలగింపు.. 10 ప్రశ్నల ఆప్షన్ల మార్పు"
Post a Comment