MA తెలుగు వారి కేసు
MA తెలుగు వారి కేసు NO.10786 ఈ రోజు కోర్టు తీర్పు ప్రకారం 124 తెలుగు (SA) UPGRADATION పోస్టులను రిజర్వు చేయమని జస్టిస్ శ్యాం ప్రసాద్ గారు తీర్పు
వెలువరించారు. కావున దీని ప్రకారం నెల్లూరు 38,చిత్తూరు 2,కడప1 ,కర్నూలు1, అనంతపురం15, ప్రకాశం 17, కృష్ణా1, తూ. గో 30 , ప. గో 1
, విజయనగరం 10, శ్రీకాకుళం 4, వైజాగ్ 4 పోస్టులు కోర్టుకు వెళ్ళిన సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్ చేయాలని నేటి తీర్పు వెలువడింది.
0 Response to "MA తెలుగు వారి కేసు"
Post a Comment