నిష్ఠకు సంబంధించిన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా 42 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘నిష్ఠ’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. 


ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచి, పిల్లలకు ఉన్నతస్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేశారు. 









హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిష్ఠకు సంబంధించిన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిష్ఠకు సంబంధించిన వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను"

Post a Comment