ఫ్యాప్టొ కొత్త కమిటి ఏర్పాటు ఎగగ్రీవంగా ఎన్నిక పూర్తి వివరాలు...

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్‌గా ముప్పాళ్ల శంకరరావు ఎన్నికయ్యారు.

 ఆయన ప్రస్తుతం హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


 ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్‌గా కె.నరహరి(డీటీఎఫ్‌), కోచైర్మన్లుగా ఎస్‌కే సాబ్జీ(యూటీఎఫ్‌), గాజుల నాగేశ్వరరావు(ఎస్టీయూ), పి.పాండురంగ వరప్రసాద్‌ (ఏపీటీఎఫ్‌-257), కె.వెంకటేశ్వరరావు(ఏపీటీఎఫ్‌-1938),


 డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా సీహెచ్‌ శరత్‌చంద్ర(బీటీఏ), మద్ది రాజేంద్రప్రసాద్‌(ఎస్సీ, ఎస్టీయూఎస్‌), కోశాధికారిగా జి.శౌరిరాయలు(ఎస్ఎస్‌ఏ), సెక్రెటరీగా కె.ప్రకాశరావు(ఏపీపీటీఏ)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫ్యాప్టొ కొత్త కమిటి ఏర్పాటు ఎగగ్రీవంగా ఎన్నిక పూర్తి వివరాలు..."

Post a Comment