మల్టీ చాట్ : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

లేటెస్ట్ అప్ డేట్స్ తో యూజర్లను ఆకర్షిస్తోన్న ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. అదే మల్టీ చాట్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఒకే ప్లాట్ ఫాం నుంచి మల్టీపుల్ ప్లాట్ ఫాంలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, జీమెయిల్, గూగుల్ ఫొటోలు ప్లాట్ ఫాలంపై స్టోరీల స్టేటస్ పోస్టులను షేర్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. వాట్సాప్ యూజర్లు.. స్టేటస్ పోస్టులను షేర్ చేయాలంటే తమ అకౌంట్లను ఫేస్ బుక్ అకౌంట్ కు లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ ల్లోని API టెక్నాలజీ డేటా షేరింగ్ ద్వారా వాట్సాప్ లోని స్టేటస్ పోస్టుకు మరో ప్లాట్ ఫాంలోకి షేర్ చేసుకునే అవకాశం ఉంది


API టెక్నాలజీ సాయంతో సోషల్ అకౌంట్లతో లింక్ లేకుండానే నేరుగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చు.

API ఎనేబుల్డ్ ఇతర ఏ యాప్స్ తోనేనైనా తమ స్టేటస్ పోస్టులను యూజర్లు షేరింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ.. మీరు ఇతర ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు డేటాను షేర్ చేస్తే.. ఆ పోస్టు.. ఫేస్ బుక్ సిస్టమ్స్ లో రెండు పోస్టులుగా కనిపిస్తుంది.



ఈ రెండు పోస్టులు లింక్ కావు. స్టేటస్ అప్ డేట్స్ కూడా ఆటోమాటిక్ గా లింక్ డ్ యాప్స్ లోకి షేర్ చేయడం కుదరదు. యూజర్ మ్యానివల్ గా తమ స్టేటస్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్టీ చాట్ ఫీచర్.. ఆండ్రాయిడ్ బేసిడ్ వాట్సాప్ లో తొలిసారి బీటా వెర్షన్ 2.19.151 గా కనిపించింది. ప్రస్తుతానికి ఈ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మల్టీ చాట్ : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్"

Post a Comment