అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు మంగళవార0

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు మంగళవార0 విడుదల న్నాా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయరాజు ఎంసెట్‌ ర్యాంకుల సీడీని తాడేపల్లిలోని 

కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు విడుదల .ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కె.దమయంతి, ఎంసెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రామలింగరాజు, కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు 

CLICK HERE TO DOWNLOAD 


హాజరవుతారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ నిర్వహించారు. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 2,82,901 మంది పరీక్ష రాశారు. ఫలితాలు 

CLICK HERE TO DOWNLOAD

విడుదలవగానే అభ్యర్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులను ఎ్‌సఎంఎస్‌ ద్వారా పంపిస్తారు. వెబ్‌సైట్లలో ఎంసెట్‌ ఫలితాలు అందుబాటులో ఉంటాయి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు మంగళవార0"

Post a Comment