ఆంధ్రప్రదేశ్లో ఎవరికెన్ని ఓట్లు?
ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్ల సంఖ్య పరంగా స్పష్టత వచ్చింది.
ఇందులోలో వైకాపా అత్యధిక ఓట్లతో విజేతగా నిలిచింది.
తర్వాత స్థానంలో తెదేపా నిలిచింది.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా విడివిడిగా 4 లక్షలలోపు ఓట్లే సాధించాయి.
ప్రధాన పార్టీల పరంగా రాష్ట్రంలో సాధించిన ఓట్ల సంఖ్య ఇలా ఉంది.
మొత్తం పోలయిన ఓట్లు: 3,13,33,631
Collect:hunt
0 Response to "ఆంధ్రప్రదేశ్లో ఎవరికెన్ని ఓట్లు?"
Post a Comment