పది’ మార్కుల పునఃగణన

*✨ 'పది’ మార్కుల పునఃగణన*


★ పదో తరగతి వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు మార్కుల పునఃగణన, పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువు.


★ పునఃగణన నిమిత్తం ఒక్కో సబ్జెక్టుకు రూ.500, 


★ పునఃపరిశీలన నిమిత్తం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.


★ ఈ మొత్తాన్ని సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చలానా రూపంలో చెల్లించాలి.

★ మార్కుల పునఃగణనకు చెల్లించే మొత్తానికి సంబంధించిన చలానాతో పాటు నిర్ణీత దరఖాస్తును నేరుగా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపాలి. 


★ మార్కుల పునఃపరిశీలకు చెల్లించే మొత్తానికి సంబంధించిన చలానాతోపాటు నిర్ణీత దరఖాస్తును  డీఈవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.


★ మార్కుల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతి హాల్‌ టికెట్‌ నకలు, మార్కుల జాబితా నకలును దరఖాస్తునకు జత చేయాల్సి ఉంటుంది.


★ వీటితోపాటు విద్యార్థి చదివిన పాఠశాల చిరునామాతో ఒక తపాలా కవరు, 


★ విద్యార్థి ఇంటి చిరునామాతో ఒక తపాలా కవరు దరఖాస్తునకు జత చేయాలి. 


★ సంబంధిత దరఖాస్తులను ఈక్రింది వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

👇🏻👇🏻👇🏻

CLICK HERE TO DOWNLOAD APPLICATION

 


░▒▒░

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • పది’ మార్కుల పునఃగణన*✨ 'పది’ మార్కుల పునఃగణన*★ పదో తరగతి వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు మార్కుల పునఃగణన, పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు … ...

0 Response to "పది’ మార్కుల పునఃగణన"

Post a Comment