ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

*✨ కానిస్టేబుల్‌ రాతపరీక్ష ఫలితాలు విడుదల*


★ ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల.


★ కానిస్టేబుల్‌  రాత పరీక్షకు 3,51,860 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 1,09,106 మంది అర్హత.


★ ఓఎంఆర్‌ షీట్స్‌ను పునర్‌మూల్యాకనం  చేయించాలనుకునే అభ్యర్థులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ విశ్వజిత్‌ వెల్లడి.


★ పునర్‌మూల్యాంకనం కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు వ్యాఖ్య.👇

CLICK HERE TO DOWNLOAD RESULTS


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల"

Post a Comment