రెండోవారంలో ట్రిపుల్ ఐటీల అడ్మిషన్ నోటిఫికేషన్
రెండోవారంలో ట్రిపుల్
ఐటీల అడ్మిషన్ నోటిఫికేషన్
నూజివీడు: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక
విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడు
పులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ
ల్లో
2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్
నోటిఫికేషన్ను ఈనెల రెండో వారంలో విడు
దల చేసేందుకు యూనివర్సిటీ అధికారులు
కసరత్తు చేస్తున్నారు.
పదోతరగతి ఫలితాలు
విడుదల చేసి వారం రోజులు కావడంతో అడ్మి
షన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు
ముమ్మరం చేశారు.
ఈనెల 7 న నోటిఫికేషన్
విడుదల చేయవచ్చని ట్రిపుల్ ఐటీ అధికారిక
వర్గాలు తెలిపాయి.
త్వరితగతిన అడ్మిషన్ల
ప్రక్రియను పూర్తిచేసి జూలైలోనే తరగతులు
ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు
పేర్కొన్నాయి.
ప్రతి క్యాంపస్లో
ఈడబ్య్యూ
ఎస్ కోటాతో కలిపి 1,100 చొప్పున 4,400
సీట్లు ఉన్నాయి.
0 Response to "రెండోవారంలో ట్రిపుల్ ఐటీల అడ్మిషన్ నోటిఫికేషన్"
Post a Comment