రెండోవారంలో ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్‌ నోటిఫికేషన్‌

రెండోవారంలో ట్రిపుల్‌

ఐటీల అడ్మిషన్‌ నోటిఫికేషన్‌


నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక

విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడు

పులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ

ల్లో 



2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌

నోటిఫికేషన్‌ను ఈనెల రెండో వారంలో విడు

దల చేసేందుకు యూనివర్సిటీ అధికారులు

కసరత్తు చేస్తున్నారు.


 పదోతరగతి ఫలితాలు

విడుదల చేసి వారం రోజులు కావడంతో అడ్మి

షన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు

ముమ్మరం చేశారు. 


ఈనెల 7 న నోటిఫికేషన్‌

విడుదల చేయవచ్చని ట్రిపుల్‌ ఐటీ అధికారిక

వర్గాలు తెలిపాయి. 



త్వరితగతిన అడ్మిషన్ల

ప్రక్రియను పూర్తిచేసి జూలైలోనే తరగతులు

ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు

పేర్కొన్నాయి. 


ప్రతి క్యాంపస్‌లో 



ఈడబ్య్యూ

ఎస్‌ కోటాతో కలిపి 1,100 చొప్పున 4,400

సీట్లు ఉన్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రెండోవారంలో ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్‌ నోటిఫికేషన్‌"

Post a Comment