164 ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు హాజరైన 31,376 విద్యార్థుల మార్కులను విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ
పత్రిక ప్రకటన (29.4.2024)
రాష్ట్ర వ్యాప్తంగా 164 ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు హాజరైన 31,376 విద్యార్థుల మార్కులను విడుదల చేయడం జరిగినది.
కావున తల్లి తoడ్రులందరు దరఖాస్తు చేసుకున్న https://cse.ap.gov.in/ లేదా https://apms.apcfss.in/StudentLogin.do వెబ్ సైట్ల
నందు విద్యార్థి యొక్క హాల్ టికెట్ ద్వారా మార్క్స్ మెమో ను పొందవలసినదిగా కోరుచున్నాము.
తదుపరి అడ్మిషన్ కొరకు సంబంధిత మోడల్ స్కూల్స్ నందు సంప్రదించవలసినదిగా కోరడమైనది .
0 Response to " 164 ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు హాజరైన 31,376 విద్యార్థుల మార్కులను విడుదల"
Post a Comment