NMMS intial key
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ
పత్రికా ప్రకటన
03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష
(4243) కు 80477 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 77282
విద్యార్థులు అనగా 96 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ
పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన “ప్రాధమిక key
ఈ రోజు అనగా 04-12-2023 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్
నందు ఉంచబడును. ప్రాధమిక key విషయంలోని
అభ్యంతరములు 12-12-2023 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు
వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
0 Response to "NMMS intial key "
Post a Comment