నేడు టెన్త్ అడ్వాన్స్* *సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు


*🌻సాక్షి, అమరావతి:* పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధ వారం



 (నేడు) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనా రాయణ



 విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయ నున్నారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి తెలిపారు.










 ఫలితాలను డబ్ల్యూడబ్లూ డబ్ల్యూ. సాక్షి ఎడ్యుకేషన్ కామ్'లో చూడవచ్చు.




ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల (జులై-2022) ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెటర్మెంటు ఫలితాలు కూడా విడుదల కానున్నాయని దేవానందరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వారి ఫలితాలను షషష.తీవరబశ్ర్‌ీర.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅలో తెలుసుకోవచ్చునని వెల్లడించారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,07,160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బెటర్మెంటు పరీక్షలు 8,609 మంది రాశారు. మొత్తం 986 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి


🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు టెన్త్ అడ్వాన్స్* *సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు"

Post a Comment